Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచిన రామోజీరావు జీవితం, ప్రస్థానం, కుటుంబ నేపధ్యం గురించి కొన్ని విషయాలు..
మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi politics: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తానని, దేశ్ కీ నేత అవుతానంటూ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదిపారు.
7th Pay Commission DA Hike Update: లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసించారు.
Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. అంతేకాదు గతంలో కంటే ఘనమైన సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లోక్ సభ కీలక భూమిక పోషించబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట.
Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.
ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో రాబోయే మోడీ క్యాబినేట్ లో తెలుగు దేశం పార్టీ కీలక శాఖలు కోరుకునే అవకాశాలున్నాయి.
BJP JP Nadda: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అన్న బీజేపీ నినాదం వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఎన్టీయే కూటమి 300 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి పార్టీ అధ్యక్ష మార్పు ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Awadhesh Prasad: అయోధ్య రామ జన్మభూమి భారతీయ జనతా పార్టీ ఊపిరి ఒదిలిన కార్యస్థలం. అక్కడ రామ మందిరం కడతామని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అక్కడ ఎంతో భవ్యమైన రామ మందిరం నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో బీజేపీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చి ఎప్పీ అభ్యర్ధి అవదేశ్ ప్రసాద్ గెలిచి సంచలనం రేపారు.
Chandrababu Naidu and Nitish Kumar: ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. బీజేపీకి బంపర్ మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
World Environment Day 2024: ప్రపంచపర్యావరణం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు సినీ సెలబ్రిటీలు ఈ సందర్భంగా వాళ్లు #Vantarian అనే హ్యాష్ ట్యాగ్పై ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు.
Richest MP List: దేశంలో 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో అగర్భ శ్రీమంతులు విజయం సాధించారు. ఒకర్ని మించి మరొక కోటీశ్వరులు కన్పిస్తున్నారు. అందరికంటే టాప్లో తెలుగువాడు నిలవడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Elections 2024 Shocked To Women Lok Sabha Women Members Decrease: సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. గతం కంటే తక్కువ స్థాయిలో మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారు. చట్టసభకు మహిళా ప్రాధాన్యం తగ్గింది.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Ayodhya Loss Factors: దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతున్నా మేజిక్ ఫిగర్కు బొటాబొటీ మెజార్టీనే సాధించింది ఎన్డీయే ప్రభుత్వం. రామమందిరం వేదికైన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రామమందిరం ఓట్లు రాల్చలేదా, అసలేం జరిగింది.
Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
Ap assembly elections results 2024: 18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు ఈసారి వినూత్నంగా తీర్పునిచ్చారు. రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
Lok Sabha Elections Results 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా అందురు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పలువురు రికార్డు మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు మాత్రం అత్పల్ప మెజారిటీతో గట్టెక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.