Miss World 2024: ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచింది. భారత్ కు చెందిన సినీ శెట్టి ఎనిమిదో స్థానంలో నిలిచింది.
లోక్సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్హాసన్ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్ హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.
Arun Goel Resignation: లోక్సభ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Baryl Vanneihsangi: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారి మహిళా స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆమె యాంకర్ నుంచి స్పీకర్గా ఎన్నికవడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి దేశంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటి. ఈ నగరం ఆధ్యాత్మికత, సంస్కృతికి పెట్టిందిపేరు. ఇక్కడ గంగా నది తీరాన వెలసిన ప్రాచీన ఆలయాలు చాలా ఉన్నాయి. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగా కూడా ఈ నగరం చాలా ప్రసిద్ధి.
Pakistan Supporters Shot Dead: దేశంలో అక్కడక్కడ పాకిస్థాన్ అనుకూల శక్తులు ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర దుమారం రూపడంతో ఓ మంత్రి అలాంటి వారిని కాల్చి పడేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Holi 2024: హోలీ పండుగ సందర్భంగా కోట్లాది మందికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను అందించనుంది సర్కార్. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించవలసి ఉంటుంది.
Massive Fire Explossion: సచివాలంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనుల వ్యవధిలోనే దుమ్ము ధూళితో ఆ ప్రాంత మంతా చీకటిగా మారిపోయింది. నల్లటి పొగలు అక్కడి ప్రాంతంలో వ్యాపించాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Jamili Elections Report: దేశంలో గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission HRA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి డబుల్ గిఫ్ట్ వచ్చింది. జీతాల పెంపుతో హెచ్ఆర్ఏ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. X, Y, Z కేటగిరీ నగరాలను బట్టి హెచ్ఆర్ఏ పెంపు ప్రకటన చేసింది. ఏ నగరాల్లో ఎంత పెరిగిందంటే..?
Nursing Officer Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలను ఇచ్చే యూపీఎస్సీ మరో ప్రకటనతో ముందుకు వచ్చింది. కీలకమైన 1,930 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రూ.25 చెల్లిస్తే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Rajya Sabha: మహిళ దినోత్సవం వేళ ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి భారత ప్రభుత్వం కానుక అందించింది. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసింది.
LPG Gas Cylinder Price Decreased: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిలిండర్ ధరలను భారీగా తగ్గించి మహిళలకు కానుకగా ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
DA Hike: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 4% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు భారీగా పెరగనున్నాయి.
7th Pay Commission DA Hike News: త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగాయి. 5 శాతం డీఏను పెంచుతున్నట్లు సీఎం మాణిక్ సాహా ప్రకటించారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. మరోవైపు డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
Family Disputes:ఇంట్లో సాధారణంగా భార్యలు పనులు చేస్తుంటారు. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే కొందరు ఒకరికి మరోకరు ఆసరాగా ఉంటారు. ఢిల్లీకి చెందిన ఒక మహిళ తన భర్త ఇంట్లో పనులు చెప్పి వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయిచింది. ఈ ఘటనపై విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పువెలువరించింది.
JEE Mains 2024 Paper 2 Results: దేశవ్యాప్తంగా దిగ్గజ ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ 2 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Deputy CM DK Shivakumar: కర్ణాటకలో కరువు శివతాండవం చేస్తుంది. నీళ్లు లేక కర్ణాటక వాసులు అలమటిస్తున్నారు. దీంతో అక్కడ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Dumka Spanish Tourist: జార్ఖండ్ లోని దుమ్కాలో స్పానిష్ యువతి అత్యాచారానికి గురైన ఘటన పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే జార్ఖండ్ జిల్లా అధికారులు బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.