Tirumala Tirupati Devasthanam July Quota: తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది. శ్రీవారి అర్జిత సేవ, దర్శనం టిక్కెట్లు, గదులు, శ్రీవారి వలంటరీ సర్వీసులకు సంబంధింన టిక్కెట్లను విడుదల చేసింది.
Ram Charan visits Tirumala: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. రూ. 300 టిక్కెట్లతోపాటు గదులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది సదావకాశం.
Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
TTD Darshan Tickets: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. క్యూలైన్తో దాదాపు 4 కి.మీ మేర వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
Good News for Tirumala Devotees: భారతదేశపు రాముడు భక్తులు అందరూ ఎదురుచూసి అత్యున్నతమైన రోజు రానే వచ్చింది. ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సందర్భంగా తిరుమల దర్శించే ప్రజలకి కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం..
Janhvi Kapoor Visited Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tirumala Vaikunta Dwara Darshan Timings: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజులు దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.