విజయ్ మాల్యా కేసులో ( Vijay Mallya ) ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండగా తాజాగా సుప్రీం కోర్టులో మాల్యా కేసుకు సంబంధించిన పలు కీలక దస్త్రాలు అదృశ్యమవడం చర్చనియాంశమైంది.
Vijay Mallya: విజయ్ మాల్యా భారత ప్రభుత్వానికి కొత్త ఆఫర్ చేశాడు. తనపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోండటంతో మాల్యా ఈ సారి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో.. ఇక చేసేదేమి లేక డబ్బు చెల్లించే ( Debt Repayment ) అన్ని ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు.
బ్యాంకుల కన్షార్షియమ్కు వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్.. మరోసారి బ్యాంకులకు తన విన్నపాన్ని తెలియజేశారు.
బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సహకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయే నేరస్థుల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న ఆర్థిక నేరస్తుల బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కేస్ స్టడీలను బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.