19 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసిన బీజేపీ

19 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసిన బీజేపీ

Last Updated : Nov 18, 2018, 08:23 PM IST
19 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న శాసన సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలివున్న నేపథ్యంలో తాజాగా 5వ జాబితాను విడుదల చేసిన బీజేపీ.. అందులో మరో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన తాజా జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 

1) దేవరకొండ-రవి(కల్యాణ్‌నాయక్‌)
2) మిర్యాలగూడ-కర్నాటి ప్రభాకర్
3) హుజూర్‌నగర్‌-భాగ్యారెడ్డి
4) కోదాడ-జల్లపల్లి వెంకటేశ్వరరావు
5) తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య
6) జనగామ-కేవీఎల్‌ఎన్‌రెడ్డి
7) డోర్నకల్‌-లక్ష్మణ్‌ నాయక్
8) ములుగు- దేవీలాల్‌
9) వరంగల్‌ ఈస్ట్‌-కుసుమ సతీష్‌
10) జుక్కల్‌-అరుణతార
11) బాన్సువాడ-నాయుడు ప్రకాశ్‌
12) బాల్కొండ-ఆర్‌.రాజేశ్వర్
13) మంథని-రెండ్ల సనత్‌కుమార్‌
14) చొప్పదండి-బొడిగె శోభ
15) కొత్తగూడెం-బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
16) వికారాబాద్‌-రాయ్‌పల్లి సాయికృష్ణ
17) మహేశ్వరం-శ్రీరాములు యాదవ్‌    
18) జడ్చర్ల-మధుసూదన్‌యాదవ్
19) కొల్లాపూర్‌-సుధాకర్‌రావు

Trending News