Revanth Reddy Vs KCR: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కరీంనగర్లో కేసీఆర్ బూతులతో రెచిపోతే.. తుక్కుగూడలో రేవంత్ రెడ్డి అంతకుమించి అనేస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరు నేతలు ఏం మాట్లాడరంటే..?
Tukkuguda Meeting: తుక్కుగూడ జనజాతర సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పిన కూడా స్టేజీ దగ్గరకు అనుమతించలేదు. అంతటితో ఆగకుండా, వెహికిల్ డ్రైవర్ శ్రీనివాస్ పై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.
Tukkuguda Meeting: తెలంగాణను పదేళ్లాపాటు బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాజీ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Congress Tukkuguda Meeting Live Updates: తుక్కుగూడ జనజాతర సభకు సర్వ సిద్ధమైంది. భారీగా ప్రజలు తరలిరావడంతో జనసంద్రంగా మారింది. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖరావం పూరించనుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. జనజాతర సభ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Tukkuguda Congress Meeting: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ లీడర్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనను బహిరంగా ఉరితీయాలని కూడా తుక్కుగూడ సభలో వ్యాఖ్యలు చేశారు.
Tukkuguda Congress Meeting: సీఎం రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో బీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
Telangana Politics:తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు,ఎంపీ, ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ, తన మేనిఫెస్టోలో కూడా పదవ షెడ్యూల్ లో సవరణలపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పేరులో కీలక మార్పు ఉండబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొందరలోనే క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Contonement By-elections 2024 Candidate Declared: కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థి పేరును ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్కు టిక్కెట్ లభించింది.
Telangana Politics: లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతున్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారంటూ బాంబ్ పేల్చారు.
12 BRS MLAS Joins Congress today Janajathara: తెలంగాణ రాజకీయల్లో సంచననం.. ఒకేసారి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శనివారం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
KCR Polam Bata: కరువు పరిస్థితులు ఎదురవడంతో సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులను కేసీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి పరామర్శించారు. కేసీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.