AP Covid 19 Updates: 24 గంటల్లో 9276 కేసులు, 58 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus) కల్లోలం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాల సంఖ్య నమోదు అవుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 9276 మందికి కోవిడ్-19 ( Covid-19) సోకింది. దీంతో ఏపిలో కరోనాసోకిన వారి సంఖ్య 1,50,209కు చేరుకుంది.

Last Updated : Aug 1, 2020, 07:03 PM IST
AP Covid 19 Updates: 24 గంటల్లో 9276 కేసులు, 58 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus) కల్లోలం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాల సంఖ్య నమోదు అవుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 9276 మందికి కోవిడ్-19 ( Covid-19) సోకింది. దీంతో ఏపిలో కరోనాసోకిన వారి సంఖ్య 1,50,209కు చేరుకుంది. ఒక్కరోజులోనే మొత్తం 60,797 మందికి కోవిడ్-19 పరీక్షలు ( Covid-19 Tests In AP ) నిర్వహించినట్టు సమాచారం. ఈ స్థాయిలో టెస్టులు మరే రాష్ర్టంలో జరగడం లేదు అని అధికారులు చెబుతున్నారు. (Coronavirus In India: దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ సంక్రమణ )

ఇక రాష్ర్టంలో గత 24 గంటల్లో 58 మంది కోవిడ్-19 సోకి మరణించారు.

జిల్లాల వారిగా చూసుకుంటే:
తూర్పు గోదావారి జిల్లా -8
విశాఖపట్నం-8
గుంటూరు-7
అనంతపురం-6
చిత్తూరు-6

కర్నూలు-6
శ్రీకాకులం-4
కృష్ణా-3
పశ్చిమ గోదావరి జిల్లా-3
నెల్లూరు-2a
ప్రకాశం-2
విజయనగరం-2
కడప-1

ఆంధ్రప్రదేశ్ లో (  Andhra Pradesh ) లో ఇప్పటి వరకు మొత్తం 1407  మంది కోవిడ్-19 వల్ల మరణించారు. గత 24 గంటల్లో 12750 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 72188 గా ఉంది.

TikTok Ban In USA: అమెరికాలో టిక్ టాక్ ఖేల్ ఖతం

Trending News