AP Budget 2025 :ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10గం.కు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు.
ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చెప్పిన సూపర్ 6 పథకాలు దోహదం చేశాయి. దీంతో సూపర్ 6 పథకాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ తో పాటు మరికొన్ని యాడ్ చేయనున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
మరోవైపు, తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ను సభ్యులకు అందజేయనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటి కానుంది. ఈ నేపథక్యంలో శాసనసభల ప్రవేశ పెట్టనున్న బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర బడ్జెట్ లను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









