Add Zee Business As A Preferred Source
App

AP Government: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఏపీలో కొత్తగా 93 వేల మందికి నెలకు 4 వేలు

AP Government: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. కొత్త పింఛన్లు అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో లక్ష మందికి కొత్తగా పింఛన్లు అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Government: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఏపీలో కొత్తగా 93 వేల మందికి నెలకు 4 వేలు
Image Credit: AP Pensions ( file photo)

About the Author