AP MLC Counting:APలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ MLC స్థానాలకు జరిగిన ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27న ఎన్నికలు జరిగాయి.
రెండు పట్టభద్రుల స్థానాల్లో తెలుగు దేశం నాయకులతోపాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన కు చెందిన కూటమి మద్దతు ప్రకటించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. కాగా కౌంటింగ్కు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరే ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ అస్త్ర సన్యాసం చేయడంతో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోనుంది. ఈ ఎన్నికల ఫలితాలతో కూటమికి మండలిలో మూడు స్థానాలు దగ్గబోతున్నాయి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









