Add Zee Business As A Preferred Source
App

AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ. 400 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

AP Government : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో విద్యార్థులకు ఊరట కల్పించింది. రూ. 400 కోట్లు విడుదల చేస్తూ.. వేరువేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల చెల్లింపు విధానంలో మార్పులు చేసింది.

AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ. 400 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
Image Credit: Ap Government Released Rs 400 Crores Fee Reimbursement Funds (source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More