Add Zee Business As A Preferred Source
App

AP MLC Elections: టీడీపీకి ఫస్ట్ దెబ్బ.. PRTU అభ్యర్ధి శ్రీనివాసులు గెలుపు..

AP MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమికి భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాళ్లు బలపరిచిన అభ్యర్ధి కాకుండా.. PRTU అభ్యర్ధి విజయం సాధించడం టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.

AP MLC Elections: టీడీపీకి ఫస్ట్ దెబ్బ.. PRTU అభ్యర్ధి శ్రీనివాసులు గెలుపు..
Image Credit: TDP (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More