Add Zee Business As A Preferred Source
App

Chandrababu: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

CM Chandrababu Prays To Lord Ganesh: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని వినాయకుడిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

Chandrababu: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
Image Credit: Chandrababu Lord Ganesh Pooja

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More