Add Zee Business As A Preferred Source
App

Andhra Pradesh: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారెంట్రా.. దోశ విషయంలో ఏకంగా కత్తి పోట్లు.. అసలు స్టోరీ ఏంటంటే..?

Vijayawada Crime news: రాత్రిపూట విజయవాడలో ఉన్న వైఎస్సార్ కాలనీ దగ్గరున్న వెల్ కమ్ హోటల్ కు అబ్దుల్ కరీం వెళ్లాడు. ఉప్మాదోశ కావాలని అడిగాడు . కానీ వారు ప్లెయిన్ దోశ ఇచ్చారు. ఇది కాస్త వివాదంగా మారింది.

Andhra Pradesh: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారెంట్రా.. దోశ విషయంలో ఏకంగా కత్తి పోట్లు.. అసలు స్టోరీ ఏంటంటే..?
Image Credit: andhrapradeshnews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More