Add Zee Business As A Preferred Source
App

Dussehra 2025: దసరా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. డిప్యూటీ సీఎం, వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే?

Dussehra Wishes Of Telugu States CMs: నేడు విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్ర సీఎంలు, డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా వాళ్లు ప్రజలకు ఏం పిలుపు ఇచ్చారు తెలుసుకుందాం.

Dussehra 2025: దసరా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. డిప్యూటీ సీఎం, వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే?
Image Credit: Dussehra Wishes Of Telugu States CMs:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More