Add Zee Business As A Preferred Source
App

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి..

8 Dead At simhachalam Temple: చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సంహాచలం అప్పన్న చందనోత్సవం వేళ కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి..
Image Credit: 8 Dead At simhachalam Temple

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.