Add Zee Business As A Preferred Source
App

Simhachalam: సింహాచలం ఘటనకు ప్రధాన కారణం ఇదే? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..

Simhachalam Tragedy Reasons: సింహాచలంలో ఘోర ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ చందనోత్సవం వేళ అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో గోడకూలి 8 మంది మృతి చెందారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.

Simhachalam: సింహాచలం ఘటనకు ప్రధాన కారణం ఇదే? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..
Image Credit: Simhachalam Tragedy Reasons

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.