Add Zee Business As A Preferred Source
App

Srisailam: శ్రీశైలంలో ఘనంగా ముగిసిన ఉగాది మహోత్సవాలు..

Srisailam Ugadi Mahotsavalu: ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.  ఉత్సవాల ముగింపులో భాగంగా నిజరూప అలంకార రూపంలో శ్రీభ్రమరాంబా దేవి భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam: శ్రీశైలంలో ఘనంగా ముగిసిన ఉగాది మహోత్సవాలు..
Image Credit: Srisaila Uthsavalu (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.