Telangana Governor: ఒకే దేశం, ఒకే చట్టం అమల్లోకి రాకముందే.. మన దేశంలో ఒకే దేశం.. ఒకే విధానం అమలు జీఎస్టీ వల్ల సాధ్యమైందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. కోవిడ్ -19 వంటి క్లిష్ట సమయంలో ఇది దోహదపడిందన్నారు. ఆ సమయంలో GST విధానం పలు సమస్యలను ఎదుర్కొందన్నారు.
ఈసమస్యల పరిష్కారానికి న్యాయ వ్యవస్థ సహకరించాలన్నారు. ఇందుకు తలెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









