Add Zee Business As A Preferred Source
App

AP Govt Employees: రేపు జీఓఎం కీలక భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానుందా?

Tomorrow Govt Likely To Announce Diwali Gift For AP Govt Employees: రేపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుకలు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

AP Govt Employees: రేపు జీఓఎం కీలక భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానుందా?
Image Credit: Diwali Gift For AP Govt Employees

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.