Add Zee Business As A Preferred Source
App

Vande Bharat: విశాఖలో వందే భారత్ కొత్త రైలు డిపో.. కేంద్రం నిర్ణయం..

Vande Bharat: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు పాపులారిటీ పెరుగుతుంది. దీంతో వీటి సంఖ్యను పెంచడానికి, కొత్త మార్గాల్లో నడపడానికి రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. చెన్నైలో ఈ రైళ్ల తయారీ వేగవంతం అవుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక డిపో ఏర్పాటు కానుంది.

Vande Bharat: విశాఖలో వందే భారత్ కొత్త రైలు డిపో.. కేంద్రం నిర్ణయం..
Image Credit: Vande bharat (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More