Rain Alert: నేటి నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఈనెల 3 తరువాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో వచ్చే రెండు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న వడగండ్లు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసింది.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









