Add Zee Business As A Preferred Source
App

YS Sharmila: సీఎం చంద్రబాబు RSS వాదిలా మారిపోయారు..YS షర్మిళ సంచలన వ్యాఖ్యలు

YS Sharmila On CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. దళితవాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో గుడులు నిర్మించాలన్న ఆయన నిర్ణయంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం చంద్రబాబు RSS సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని రుజువు చేస్తుందని ఆమె అన్నారు.

YS Sharmila: సీఎం చంద్రబాబు RSS వాదిలా మారిపోయారు..YS షర్మిళ సంచలన వ్యాఖ్యలు
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More