Add Zee Business As A Preferred Source
App

YS Sharmila: రైతుల ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం చంద్రబాబుదే! వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila Slams To Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతుల సమస్యలపై చంద్రబాబును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. రైతుల ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం చంద్రబాబుదేనని ప్రకటించారు. ఉల్లి రైతులను నిండా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: రైతుల ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం చంద్రబాబుదే! వైఎస్ షర్మిల ఆగ్రహం
Image Credit: YS Sharmila With Onion FarmersSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More