Add Zee Business As A Preferred Source
App

YS Sunitha: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైయస్ సునీత..

YS Sunitha: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‍ను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కలిశారు. విజయవాడ రాజ్‍భవన్‍కు వెళ్లిన సునీత రెడ్డి..తన తండ్రి హత్య కేసుపై గవర్నర్‍కు ఫిర్యాదు చేశారు. వివేకాను అతి కిరాతంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని కోరారు.

YS Sunitha: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైయస్ సునీత..
Image Credit: Governor Abdul Nazeer (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.