Heavy Rains: నైరుతి ఋతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. అంతేకాదు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాములు నిండు కుండల్లా కళ కళ లాడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశాలు ఉన్నాయి.
AP Budget Session: ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన తొలి రోజు హడావుడి చేసిన ఏపీ ప్రతిపక్ష పార్టీ . ఆ తర్వాత సభకు మాత్రం గైర్హాజరయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగుతుందని ప్లకార్డులతో వైసీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆందోళలతో సభను బాయ కాట్ చేసారు.
Visakhapatnam: మల్కాపురం పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదం తప్పింది. 300 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహన డ్రైవర్ కు గుండెనొప్పి వచ్చింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లి ఆపాడు.
Srisailam Project: దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువనున్న ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలంకు వరద పోటెత్తడటంతో నిండు కుండలా కళకళలాడుతోంది.
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
Jagan Mohan Reddy: అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డి తీరు ఎందుకు చర్చనీయాంశంగా మారింది...జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అంతలా అగ్రసీవ్ గా కనపడ్డారు. పదే పదే బాబు సర్కార్ పై కేంద్రంకు ఫిర్యాదు చేస్తామని అనడం వెనుక దాగి ఉన్న మర్మమేంటి..? మొన్నటి వరకు అసలు అసెంబ్లీకీ వస్తారా రారా అనుకున్న జగన్ అసెంబ్లీ ఎదుటే ధర్నాకు దిగడం వెనుక ఉన్న రాజకీయమేంటి ? అంతేకాదు ఢిల్లీలో కూడా హల్ చల్ చేసారు.
Kilari Venkata Rosaiah Resigned To YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి కిలారి రోశయ్య రాజీనామా చేశారు.
Chandrababu Govt Appointed 9 Members Committee For Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిపై ఓ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇండియా కూటమితో కలిసి జగన్ కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
YSRCP Guntur MP Candidate Kilari Venkata Rosaiah Resigned: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి రాజీనామా చేశారు.
Everyone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతపై అంతా సానుకూల స్పందనే ఎదురైంది. కూటమి ప్రభుత్వం గొప్పగా అభివర్ణించుకుంది. ఇక రాజధాని రూపు రేఖలు మారతాయనే అంచనాలు వేసుకున్నారు. ఈలోగా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.