అమిత్ షా రాజీనామా చేయాల్సిందే: సోనియా గాంధీ
దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లపై, మత హింసను ఓ వర్గం ప్రేరేపిస్తుందన్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
"టుడే ఫర్ టుమారో" హైదరాబాద్ లోనే : కేటీఆర్
ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి మరోసారి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరగనుందని తెలిపారు. "టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..యువతకు సీపి వార్నింగ్
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.