భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం
నేడు బంగారం ధరలు భారీగా పెరగగా, వెండి ధరలు (Gold price in Delhi ) పతనమయ్యాయి. లాక్డౌన్ టైమ్లో అక్షయ తృతీయ రావడంతో వెలవెలబోయిన బులియన్ మార్కెట్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
లాక్డౌన్ టైమ్లో అక్షయ తృతీయ రావడంతో మార్కెట్ వెలవెలబోతోంది. ప్రతి ఏడాది ఈ సీజన్లో బంగారం ధర అమాంతం పెరిగేది. కానీ లాక్డౌన్ ఎఫెక్ట్తో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి
ఎన్ని కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన టెస్టుల్లో ఏపీలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కరోనాను జయించిన మరో రాష్ట్రం
దేశంలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ అమలుచేస్తున్నా కోవిడ్19 కేసులతో పాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. (Corona Free State)