Add Zee Business As A Preferred Source
App

Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. కనీసం వేతనం రూ. 18 వేల నుంచి రూ. 41వేలకు పెరిగే అవకాశం..!!

8th Pay Commission Latest Update: గడిచిన 9 నెలలుగా 8వ పే కమిషన్ కు సంబంధించి చైర్మన్ తోపాటు ఇతర సభ్యుల నియామకం జరగలేదు. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగింది. ఇదిలా ఉండగా 8వ పే కమిషన్ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నియామకం విషయంలోనూ దసరా నాటికి నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి.   
Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. కనీసం వేతనం రూ. 18 వేల నుంచి రూ. 41వేలకు పెరిగే అవకాశం..!!
Image Credit: 8th Pay Commission Latest Update

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.