Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: పసిడి ముట్టుకుంటే షాక్ తగలడం ఖాయం..ఏప్రిల్ 23, బుధవారం ధరలు ఇవే

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం ధర లక్ష రూపాయలు దాటేసింది. భవిష్యత్తులోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ. 2లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కాగా నేడు ఏప్రిల్ 23వ తేదీ బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Rate Today: పసిడి ముట్టుకుంటే షాక్ తగలడం ఖాయం..ఏప్రిల్ 23, బుధవారం ధరలు ఇవే
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.