Add Zee Business As A Preferred Source
App

PSU General Insurance: కేంద్రంలోని మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం..!!

PSU General Insurance: కేంద్ర ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలైన ఓరియెంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ విలీనాన్ని మళ్లీ పరిశీలిస్తోంది. ఆర్థిక స్థితి బలపరచడం, ఖర్చులు తగ్గించడం, నిర్వహణలో సమర్థత పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటీకరణ ప్రతిపాదన, ఎఫ్డీఐ పెంపు చర్యలు కూడా బీమా రంగంలో ప్రధాన మార్పులకు దారితీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

PSU General Insurance: కేంద్రంలోని మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం..!!
Image Credit: PSU General Insurance

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.