Add Zee Business As A Preferred Source
App

IDEA Shares: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు మంచి రోజులు రాబోతున్నాయ్..49శాతం పెరగనున్న ప్రభుత్వ వాటా

IDEA Shares:  వొడాఫోన్ ఐడియాలో రూ. 37వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల వోడాఫోన్ ఐడియా మొత్తం అప్పు దాదాపు 18 శాతం తగ్గుతుంది. కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99%కి పెరుగుతుంది.

IDEA Shares: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు మంచి రోజులు రాబోతున్నాయ్..49శాతం పెరగనున్న ప్రభుత్వ వాటా
Image Credit: IDEA Shares

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.