Add Zee Business As A Preferred Source
App

Multibagger Share: ప్రభుత్వం నుంచి ఆర్డర్.. భారీగా పెరిగిన రైల్వే షేర్లు..!

Multibagger Share: రైల్వే రంగంలో ఒక సంస్థ అయిన రైల్ టెల్ కార్పొరేషన్, బీహార్ సర్కార్ నుంచి పెద్ద ఆర్డర్లను అందుకుంది. దీంతో నేడు కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. ఎందుకంటే బీహార్ ప్రభుత్వం నుంచి ఈ కంపెనీ అందుకున్న ఆర్డర్ విలువ  రూ. 2,62,14,38,750 కావడం విశేషం. ఈ కంపెనీ షేర్లు గత 5 ఏళ్ల కాలంలో దాదాపు 200శాతం రాబడిని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

 Multibagger Share: ప్రభుత్వం నుంచి ఆర్డర్.. భారీగా పెరిగిన రైల్వే షేర్లు..!
Image Credit: Multibagger ShareSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More