Add Zee Business As A Preferred Source
App

New Rules From 1st July: ఈ అర్థరాత్రి తర్వాత పెద్ద మార్పు జరగబోతోంది.. జూలై 1 నుంచి మారబోయే రూల్స్ ఇవే..!!

New Rules From 1st July: జూలై 1 నుండి రైల్వే ఛార్జీలు పెరుగుతాయి. తత్కాల్ టిక్కెట్లకు OTP అవసరం. HDFC కార్డుతో గేమింగ్ , వాలెట్ లోడ్‌పై 1శాతం ఛార్జీలు వసూలు చేస్తారు. పాన్ కోసం ఆధార్ తప్పనిసరి. NCRలో పాత వాహనాలకు ఇంధనం లభించదు. GST, ATM రూల్స్ కూడా మారుతాయి. వీటితో పాటు జులై 1నుంచి మారబోయే రూల్స్ ఏంటో చూద్దాం.

New Rules From 1st July: ఈ అర్థరాత్రి తర్వాత పెద్ద మార్పు జరగబోతోంది.. జూలై 1 నుంచి మారబోయే రూల్స్ ఇవే..!!
Image Credit: New Rules From 1st July

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.