లాక్‌డౌన్ టైమ్‌ను అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీ సూపర్ స్టార్ మహేష్ బాబు. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే మహేష్ బాబు గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్‌లో కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఫొటోను మహేష్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 2 నెలలుగా తన పిల్లలు గౌతమ్, సితారలతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆయన షేర్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోను నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. బంగారం భగభగలు.. షాకిచ్చిన వెండి ధరలు


షర్ట్ లేకుండా మహేష్ అన్న అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. వావ్ మహేష్ అన్న షర్ట్ లేకుండా బాడీ చూపిస్తున్న ఫొటో చూశానంటూ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ కొత్త లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు లక్షల్లో లైక్స్‌తో చెలరేగిపోతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు