Add Zee Business As A Preferred Source
App

Ganesh Immersion 2025: ఘనంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనంతో మోత మోగనున్న భాగ్యనగరం..

Ganesh Nimajjanam 2025: భాగ్యనగరం మొత్తం గణేష నామస్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా గణపతి బొప్ప మోరియా.. అంటూ భక్తులు నినాదాలతో వీధులన్ని దద్దరిల్లుతున్నాయి. ఇక పది రోజులు పాటు మండపాల్లో పూజలు అందుకున్న గణనాయకులు మెల్లిమెల్లిగా నిమజ్జనానికి  తరలివెళుతున్నారు.

Ganesh Immersion 2025: ఘనంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనంతో మోత మోగనున్న భాగ్యనగరం..
Image Credit: Ganesh Nimajjanam (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.