Add Zee Business As A Preferred Source
App

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోరం.. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 12 మంది దుర్మరణం..

Tractor plunges into River in mp: ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనంలో పెనువిషాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో మొత్తంగా 12 మంది దుర్మరణం చెందారు. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని స్థానికులు చెబుతున్నారు.

Madhya Pradesh:  మధ్య ప్రదేశ్‌లో ఘోరం.. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 12 మంది దుర్మరణం..
Image Credit: madhyapradeshnews(file)Source: Bureau