Add Zee Business As A Preferred Source
App

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!! జీతం పెరగాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే?

8th Pay Commission Implementation: ఎనిమిదో వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కేంద్ర ఉద్యోగులు భారీ జీతాల పెంపును ఆశిస్తున్నారు. పెన్షనర్లు కూడా దీని ప్రయోజనం పొందుతారు. అయితే, వేతన సంఘం అమలు ఆలస్యం కావచ్చని నివేదికలు వస్తున్నాయి.

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!! జీతం పెరగాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.