Add Zee Business As A Preferred Source
App

Asaduddin Owaisi: కశ్మీరీ పండిత్ కోసం రంగంలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీ.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్..

India Pakistan War: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాయాది పాక్ ను ఎండగడుతునే ఉన్నారు.ఈ క్రమంలో ఆయన భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి కోసం రంగంలోకి సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన మరోసారి వార్తలలో నిలిచారు.

Asaduddin Owaisi: కశ్మీరీ పండిత్ కోసం రంగంలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీ.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్..
Image Credit: asaduddinowaisi(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.