Add Zee Business As A Preferred Source
App

Ayodhya Ramayalam: అయోధ్యలో రామాలయానికి రక్షణగా ప్రహరీ గోడ.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ayodhya Ramayalam: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్య రామమందిరం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.  అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని అక్కడ ప్రభుత్వం డిసైడ్ అయింది.
Ayodhya Ramayalam: అయోధ్యలో రామాలయానికి రక్షణగా ప్రహరీ గోడ.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Image Credit: Ayodhya Ramalayam (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.