Add Zee Business As A Preferred Source
App

Delhi Blast: 14ఏళ్లలో తొలిసారి.. ఢిల్లీ పేలుడు వెనుక సంచలన నిజాలు..!!

Delhi Terror Blasts History: నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మళ్లీ ఇలాంటి భయానక దృశ్యాలను చూసింది. చివరిసారిగా 2008లో దేశ రాజధానిలో వరుస పేలుళ్లు సంభవించాయి. దేశ పరిపాలనా కేంద్రంగా నిలిచిన ఢిల్లీ, భద్రతా వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజధాని ఉగ్రదాడులతోపాటు.. భీభత్స సంఘటనలను ఎదుర్కొంది.

Delhi Blast: 14ఏళ్లలో తొలిసారి.. ఢిల్లీ పేలుడు వెనుక సంచలన నిజాలు..!!
Image Credit: Delhi Terror Blasts History

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More