Add Zee Business As A Preferred Source
App

Govt Employees: ఉద్యోగులకు పండుగ బొనాంజా.. 3 శాతం డీఏ పెంచిన ప్రభుత్వం

Bumper Jackpot To Employees Tripura Govt Announces 3 Percent DA Hike: పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకలు వస్తున్నాయి. బోనస్‌తోపాటు డీఏ, డీఆర్‌, వేతనాల పెంపు వంటి శుభవార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రం 3 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Govt Employees: ఉద్యోగులకు పండుగ బొనాంజా.. 3 శాతం డీఏ పెంచిన ప్రభుత్వం
Image Credit: Employees DA Hike

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.