Add Zee Business As A Preferred Source
App

Video: వినాయక నిమజ్జనంలో ఘోరం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు, 8 మంది దుర్మరణం వీడియో వైరల్‌ 

Truck Rams During Ganesh Visarjan: ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో కర్ణాటక హసన్ తాలూకాలోని హోసానహళ్లి గ్రామం గణేష్ నిమజ్జనంలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ ట్రక్కు అతి వేగంగా అదుపుతప్పి భక్తుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో మరో 20 మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. హసన్ మైసూర్ హైవేలో ఒకవైపు వందలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్రక్కు భక్తులపైకి దూసుకువచ్చింది.

Video: వినాయక నిమజ్జనంలో ఘోరం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు, 8 మంది దుర్మరణం వీడియో వైరల్‌ 
Image Credit: Truck Rams During Ganesh Visarjan: X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More