Add Zee Business As A Preferred Source
App

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో 100 మంది మృతి? విమానంలో మాజీ సీఎం

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతూ కుప్పకూలడంతో వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ప్రయాణిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో 100 మంది మృతి? విమానంలో మాజీ సీఎం
Image Credit: Plane Crash ( file photo)

About the Author