Add Zee Business As A Preferred Source
App

Independence Day 2025: ఎర్ర కోటపై మోడీ సింహ గర్జన.. పాకిస్థాన్ ను మట్టిలో కలిపేస్తా..

Independence Day 2025 PM Narendra Modi Speech: ఈ రోజు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై మువ్వెన్నల జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి.. దాని ప్రతీకారంగా పాకిస్థాన్ పై చేసిన ఆపరేషన్ సింధూర్ సహా  పాకిస్థాన్ గుంటనక్క వైఖరిని ఎర్రకోట వేదికగా ఎండగట్టారు.

Independence Day 2025: ఎర్ర కోటపై మోడీ  సింహ గర్జన.. పాకిస్థాన్ ను మట్టిలో కలిపేస్తా..
Image Credit: PM Modi Speech (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.