Add Zee Business As A Preferred Source
App

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. 2 శాతం డీఏ ప్రకటించిన ప్రభుత్వం

Jackpot To Govt Employees State Govt Announces 2 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న కరువు భత్యం విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు శాతం డీఏ పెంచుతూ సీఎం ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. 2 శాతం డీఏ ప్రకటించిన ప్రభుత్వం
Image Credit: Govt Employees DA Hike

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More