Add Zee Business As A Preferred Source
App

Namakkal News: ఘోరం.. భార్య కొడుకును గదిలో బంధించి ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య..!

Father Killed 3 Daughters: ముగ్గురు ఆడపిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నెలకొల్పింది. తమిళనాడులోని నమ్మకల్ జిల్లా రాసి పురంలో ఈ దారుణ ఘటన జరిగింది. భార్య కొడుకును గదిలో బంధించి మరి ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ తండ్రి. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Namakkal News: ఘోరం.. భార్య కొడుకును గదిలో బంధించి ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య..!
Image Credit: Father Killed 3 Daughters

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.