Add Zee Business As A Preferred Source
App

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై బీబీసీ తప్పుడు కథనాలు.. కేంద్రం స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..?

Pm modi govt on bbc coverage:  పహల్గం ఉగ్ర ఘటనపై  కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో దీనిపై పాక్ ను  భారత్ అష్టదిగ్బంధనం చేసింది. సింధూ నదీజలాల ఒప్పందంను రద్దు చేసింది. ఈ క్రమంలో ఇటీవల బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది.

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై బీబీసీ తప్పుడు కథనాలు.. కేంద్రం స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..?
Image Credit: pahalgamattack(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.