Add Zee Business As A Preferred Source
App

PMMVY: భారత మహిళలకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నుంచి నేరుగా అకౌంట్‌లోకి రూ.11 వేల ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేసుకోండి!

Prime Minister Matru Vandana Yojana 2025: ప్రధాన మంత్రి మాతృ వందన యోజన 2025 కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి గర్భిణీ స్త్రీకి రూ.11 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు దాదాపు 11 వేల రూపాయలు పొందవచ్చు. అయితే ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PMMVY: భారత మహిళలకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నుంచి నేరుగా అకౌంట్‌లోకి రూ.11 వేల ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేసుకోండి!
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More