Add Zee Business As A Preferred Source
App

Govt Teachers: టీచర్లకు సూపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి ముందు భారీ గిఫ్ట్

Tamil Nadu Govt TET: టెట్‌కు అర్హత సాధించని ఉపాధ్యాయులకు దీపావళికి ముందు తమిళనాడు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మూడుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. అప్పుడు అర్హత సాధించకపోతే 2027లోనూ మళ్లీ నిర్వహిస్తామని తెలిపింది.

Govt Teachers: టీచర్లకు సూపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి ముందు భారీ గిఫ్ట్
Image Credit: Tamil Nadu Govt TET (Source: File)Source: Bureau

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More